జిల్లెళ్ళమూడిలో 24 అక్టోబర్ 2012 వేదపాఠశాల స్థాపించబడింది.
‘వేదో నిత్యమధీయతామ్ తదుదితం కర్మస్వనుష్టీయతామ్’ అని ఆదిశంకరులు ప్రభోదించారు. క్రమాంత స్వాధ్యాయవేత్తలు అచార్యులుగా శిష్యులు కృష్ణయజుర్వేదాన్ని అభ్యసిస్తున్నారు. శ్రీ సుబ్బయ్య శాస్త్రి గారు వేదవిజ్ఞాన పరిషత్ ద్వారా మన వేదవిద్యార్థులకు నెలకు రూ.3000/- అలాగే కీ. శే వారణాసి సుబ్బరాయశాస్త్రి గారి పేరున వారి పుత్రుడు ధర్మసూరి గారు రూ.600/- వెరసి రూ.3,500/- పారితోషికం ప్రతి విద్యార్థికి ఇస్తూ వేదవిద్యను ప్రోత్సహిస్తున్నారు. వేదపాఠశాలలో విద్యను అభ్యసించడానికి ఉపనయనం అయిన బ్రాహ్మణ వటువులు ఎవరైనా అర్హులు. ఇక్కడ విద్యార్థులకు భోజనం, వస్త్రములు, వసతి ఉచితం. రూ.3,500 పారితోషికం ప్రతి విద్యార్థికి ఇవ్వబడుతుంది. అడ్మిషన్లకు మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ విశ్వజననీ పరిషత్ టెంపుల్స్ ట్రస్ట్, జిల్లెళ్ళమూడి 522113, Phone No 9490307364,778892385, 9849850771, 9848010418 ລ້ సంప్రదించవచ్చును.
వేదపాఠశాలకు విరాళములు ఇవ్వదలచినవారు శ్రీ విశ్వజననీ పరిషత్ టెంపుల్స్ ట్రస్ట్, HDFC Bapatla Branch Account No 591 1943 1968 505, IFSC code: HDFC0002642 కు పంపించవచ్చు. Income tax 80G exemption కలదు.