శ్రీమతి కవిరాయని రాధ
ఈమె 8-8-1947లో జన్మించారు. స్వస్థలం విశాఖపట్టణం. తల్లిదండ్రులు శ్రీ
నారాయణమూర్తి, శ్రీమతి రామలక్ష్మి. భర్త శ్రీ కవిరాయని కామేశ్వరరావు. సంతానం – ఒక కుమారుడు, ఒక కుమార్తె. విద్య – DHP (హోమియోపతి)
సేవాతత్పరత : సనాతన ధర్మం, సంప్రదాయం, మడి ఆచారం శాస్త్రాల పట్ల ఎనలేని గౌరవం. అమ్మనే ఆరాధ్యదైవంగా తన మనోమందిరంలో ప్రతిష్ఠించుకున్నారు. ఉచిత వైద్యసేవ నందిస్తున్నారు.
శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ గారు 27-12-2011న విశాఖపట్టణంలో శ్రీమతి కవిరాయని రాధగారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం
*********
గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో కొంతమేర భాషను సరిచేయటమైనది.
0 Comments