శ్రీ గోపాలన్నయ్య ( కె. బి. జి. కృష్ణమూర్తి )
వీరు 25-04-1932 తేదీన జన్మించారు. గుంటూరుజిల్లా, బాపట్ల తాలూకా అప్పికట్ల గ్రామం వీరి స్వస్థలం. తల్లిదండ్రులు శ్రీ కొండముది లక్ష్మీనారాయణ, శ్రీమతి వరలక్ష్మి, భార్య – శ్రీమతి వెంకాయమ్మ. సంతానం- ఐదుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. విద్య – S.S.L.C.
సేవాతత్పరత: మాతృశ్రీ పబ్లికేషన్స్, యస్.వి.జె.పి. కార్యకలాపాలు, అమ్మ, చలనచిత్ర నిర్మాణ బాధ్యతలతో పాటు, నేటికీ తమ 90వ పడిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అమ్మను త్రికరణశుద్ధిగా సేవిస్తున్నారు. ‘అమ్మ సన్నిధిలో నా అనుభవాలు – జ్ఞాపకాలు’, ‘అమ్మ తత్త్వదర్శనం’ వీరి రచనలు.
వీరు 21-10-2017న జిల్లెళ్ళమూడి పవిత్రక్షేత్రంలో అమ్మలో ఐక్యమైనారు.
శ్రీ రావూరి ప్రసాద్ 18-10-2011వ తేదీన జిల్లెళ్ళమూడిలో శ్రీ కె.బి.జి.కృష్ణమూర్తి గారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం.
*********
గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో కొంతమేర భాషను సరిచేయటమైనది.
0 Comments