శ్రీ విశ్వయోగి విశ్వంజీ
వీరు 05-03-1944వ తేదీన జన్మించారు. స్వస్థలం చమళ్ళమూడి. తల్లిదండ్రులు శ్రీ గుర్రప్పడియ ఆంజనేయులు, శ్రీమతి వరలక్ష్మమ్మ. విద్య B.A., B.Ed., పూర్వాశ్రమంలో ఉపాధ్యాయునిగ పనిచేశారు. ప్రవృత్తి :‘సనాతనధర్మం’, ‘సర్వమతసామరస్య పరిరక్షణ’, ‘విశ్వశాంతి సాధన’ వీరి ధ్యేయం. దేశ విదేశాల్లో వీరికి అనేకమంది అనుయాయులు కలరు. 1980 నుండి ‘విశ్వయోగి’ గా అందరికీ సుపరిచితులు. గుంటూరు సమీపంలో ‘విశ్వనగర్’ను స్థాపించి యజ్ఞయాగాదులను నిర్వహించుటయే కాక, సామాజిక సేవ కోసం హాస్పిటల్ నిర్మించి ఉచిత వైద్యసేవ లందించుచున్నారు. 1959లో అమ్మని ప్రథమంగా దర్శించారు. 1962లో అమ్మ చేతిమీదుగా అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అమ్మ దివ్యతత్వాన్ని దేశవిదేశాల్లో పలుచోట్ల కీర్తిస్తున్నారు. సెల్ నెం: 9848144491
శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయ ప్రసాద్ గారు 03-08-2013వ తేదీన గుంటూరులో శ్రీ విశ్వయోగి విశ్వంజీగారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం
*********
గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో కొంతమేర భాషను సరిచేయటమైనది.
0 Comments